ఎంఐఎం అధినేత ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలి
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సర్వేపై...