పెరిగిన పెట్రోల్, డీజిల్ చార్జీలతో ఆటో డ్రైవర్లకు తీరని నష్టం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచటం అన్యాయమని, పెంచిన రేట్లతో ఆటోలని నడిపే పరిస్థితి లేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. హుజూర్ నగర్ పట్టణములోని ఆటో కార్మికుల...