33.7 C
Hyderabad
April 29, 2024 00: 43 AM
Slider విశాఖపట్నం

కరోనా కష్టాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

#Auto Driver Sucide

కరోనా కష్ట కాలంలో తర్వాతి స్టేజిలో మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పాలకులు ఎవరూ ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పుడు అలాంటి మానసిక సమస్యలతో ఒక ఆటో డ్రైవర్ మరణించాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్నంలోని ఆరిలోవ శ్రీకాంత్ నగర్ లో నేడు చోటు చేసుకుంది.

ఈ రోజు ఉదయం  భూతల శ్రీను మహేష్(48)అనే వ్యక్తి నలుగంతస్థుల బిల్డింగ్ మీది నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఆటో డ్రైవర్ గా పనుచేస్తుంటాడని, కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక,  ఆటో ఈ ఎం ఐ కూడా కట్టలేని పరిస్థితిలో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కరోనా నియంత్రణ లో ఏపి ప్రభుత్వం విఫలం

Satyam NEWS

జహీరాబాద్ లో పర్యటించిన వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు

Satyam NEWS

మిస్టరీ: తిరుమల లో ఉద్యోగి ఆత్మహత్య కు కారణమేంటి?

Satyam NEWS

Leave a Comment