తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.....
ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించిన టిఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో 9 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 10 మంది నిందితులలో తమ్మినేని కోటేశ్వరరావుకు మాత్రం బెయిల్ నిరాకరించింది....