అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్ మండల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్...
బిజెపి ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. బిజెపి...
మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడితేనే కేసీఆర్కు మద్దతు వుంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను...
గుజరాత్లో మత విభజన పెద్ద ఎత్తున జరిగిందని, దానితోనే బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపొందిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో బీజేపీ లబ్ధిపొందుతోందన్నారు. ఎలక్షన్ బాండ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్న విధానాలు, ప్రజలకు జరుగుతున్న నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అపరిష్కృత సమస్యలపై ఉద్యమిస్తామని, దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...
ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించిన టిఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో 9 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 10 మంది నిందితులలో తమ్మినేని కోటేశ్వరరావుకు మాత్రం బెయిల్ నిరాకరించింది....
ఆయా రాష్ట ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ధ్యేయంగా పెట్టుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో తమ్మినేని మాట్లాడారు....