బాలాజీ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని లింగసానిపల్లి గ్రామంలో కరోనా సోకిన బాధితులకు బుధవారం బాలాజీ సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. లింగసానిపల్లి గ్రామంలో కరోనా బారినపడిన...