40.2 C
Hyderabad
April 29, 2024 16: 02 PM
Slider విజయనగరం

బ్రాహ్మణ క్రికెట్ పోటీలను ప్రారంభించిన బొత్స లక్ష్మణరావు

#Brahmin Cricket New

విజయనగరం లో సర్ విజ్జీ స్డేడీయంలో జిల్లా బ్రాహ్మణ క్రికెట్ పోటీలను వైఎస్సార్సీపీ జిల్లానేత మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బోత్స లక్ష్మణరావు ప్రారంభించారు.

తొలుత స్టేడియంలో గాయత్రీ దేవీ ఫోటోకు పూలదండవేసి…జ్యోతి వెలిగించి…అనంతరం రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కొద్ది సేపు బ్రాహ్మణ యువతతో కలిసి బ్యాటింగ్ చేసారు.

అలాగే బౌలింగ్ చేసారు. అనంతపురం మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ శర్మ ,సత్య ప్రసాద్ ,పేరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లా బ్రాహ్మణ క్రీడా సంఘం కార్యదర్శి ఇనుగంటి రాకేష్ శర్మ ముందుగా అతిధులకు స్వాగతం పలికారు. బ్రాహ్మణ యువతను ఏకీకృతం చేయడమే ఈ క్రీడా పోటీలు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

Related posts

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా అర్వింద్‌  వీర్మానీ

Murali Krishna

శోభాయమానంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

రామ మందిరానికి గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం

Satyam NEWS

Leave a Comment