బులంద్ షహర్ లో ఇద్దరు పోలీసుల్ని చంపిన రైతు ట్రక్కు
రైతులకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెడుతున్న ఒక వర్గం మీడియా బందోబస్తులో ఉన్న పోలీసులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా పోలీసులదే తప్పన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పోలీసులను...