భారత్ లో జరుగుతున్న వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనలు వాటిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో కొందరు సభ్యులు వెలిబుచ్చిన భయాందోళనలను బ్రిటన్ లోని భారత...
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి వందో రోజుకి చేరుకుంది. 2020 నవంబర్ 26న శాంతియుతంగా ప్రారంభమైన రైతు నిరసన జనవరి 26 నాటి సామూహిక...
రైతులకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు పెడుతున్న ఒక వర్గం మీడియా బందోబస్తులో ఉన్న పోలీసులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా పోలీసులదే తప్పన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పోలీసులను...