వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్రం నో
దేశీ దిగ్గజాలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి పూర్తి డేటా సమర్పించనందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిపుణుల కమిటీ స్పష్టం...