ప్రతి ఒక్కరి మేలుకోసమే జగనన్న సురక్ష కార్యక్రమం
సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు చేసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి “జగనన్న సురక్ష” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మొదట నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కొండ్లపూడిలో...