రైతులు ఆగమవ్వద్దు ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది
కరోనా వైరస్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున గురువారం కోటగిరి మండలం లోని పోతంగల్, కోటగిరి గ్రామంలలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...