ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి
భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకస్మికంగా మృతి చెందారు. హన్మకొండలోని స్నేహనగర్లోని తన నివాసంలో ఆదివారం ఉదయం వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు....