పంజాబ్ లో కెప్టెన్, కమలం మధ్య పొత్తు
పంజాబ్లో కెప్టెన్-కమలం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరుపార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. పంజాబ్లో రాజకీయ సమీకరణాలు...