లాక్ డౌన్ లో ఆర్థిక లోటుపాట్లతో వ్యధ చెందుతున్న సాధారణ ప్రజలకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అదనపు కరెంటు బిల్లులు సతమతం చేస్తున్నాయని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షులు...
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలోని పేదలకు ఇచ్చిన ప్రభుత్వ నివాస సముదాయాలకు లక్షల్లో కరెంటు బిల్లు వస్తున్నది. దాంతో నివాసితులు లబోదిబోమంటున్నారు. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ లోని వాంబే గృహాలలో...