మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదస్థితిలో మరణించారు. రైలు పట్టాలపై రెండు మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. మృతుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు...
కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అరకోటి దాటింది. ఈ క్రమంలో యూరప్లో కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్లో కోవిడ్-19 బారిన పడి మరో ఐదు...