బడుగు బలహీనవర్గాలకు హక్కులు అంబేద్కర్ చలవే
ఎన్నో జాతులు, మతాలు, కులాలతో కూడిన మన దేశం నేటికీ ఐక్యంగా వున్నదంటే అందుకు కారణం భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగమేనని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాజ్యాంగం రూపంలో దేశానికి...