ధరణి సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రెవెన్యూ సంస్కరణల్లో ధరణి పోర్టల్ భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలవనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి...