29.7 C
Hyderabad
May 7, 2024 03: 08 AM

Tag : Dharani Portal

Slider నిజామాబాద్

వెంకట రమణారెడ్డిని ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS
ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఆరంభంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 9 గంటలకే రమణారెడ్డి ఇంటికి చేరుకున్న...
Slider నిజామాబాద్

ధరణి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష

Satyam NEWS
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి రెండు రోజుల్లో ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి...
Slider ప్రత్యేకం

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS
రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి ధరణి వెబ్ సైట్ లో ఉన్న మాడ్యుల్స్ ను...
Slider మహబూబ్ నగర్

ధరణి పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS
ధరణి పోర్టల్ కు భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన అన్ని దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి ఒక చిన్న తప్పు  కూడా దొర్లకుండా త్వరితగతిన పరిష్కరించాలని తాహసిల్దార్లను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి...
Slider మహబూబ్ నగర్

ధరణి పోర్టల్ తో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరా?

Satyam NEWS
ధరణి పోర్టల్ కారణంగా దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేర్ రైతులు ఆరోపించారు. తక్షణమే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు...
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో ధరణి పోర్టల్ నిర్వహణ విజయవంతం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ”ధరణి పోర్టల్” అక్టోబర్ 29, 2020న ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదని, భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే...
Slider ముఖ్యంశాలు

ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నూతన కలెక్టర్లు సమర్థవంతంగా నిర్వర్తించాలి

Satyam NEWS
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు గారు ఎంతో దూరదృష్టితో, ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర...
Slider తెలంగాణ

ధ‌ర‌ణి మ‌రింత ఆల‌స్యం!

Sub Editor
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని...
Slider ప్రత్యేకం

Good News: 23 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు షురూ

Satyam NEWS
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్  ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన...
Slider ఆదిలాబాద్

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై రెవెన్యూ...