మట్టిదొంగల్ని వదిలేసి..పోరాడే ధూళిపాళ్లని అరెస్ట్ చేస్తారా?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, జగన్రెడ్డికి ఒక్క చాన్సే చివరి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్పడుతున్నారని...