రెండో విడత దళిత బంధు నిధుల కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ అన్నారు....
అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తానని చెప్పి యావత్ మాదిగ జాతిని బిజెపి మోసం చేసిందని కొల్లాపూర్ నియోజక వర్గం భారత రాష్ట్ర సమితి నాయకులు డీకే మాదిగ అన్నారు. 2014...