నిజమైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రూరల్ భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కోటిరెడ్డి డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ మండలం లోని...
ఫణిగిరి సీతారామ స్వామి గట్టు వద్ద సగం నిర్మించిన ఇళ్లను డబల్ బెడ్ రూమ్ ఇళ్ళుగా మార్చి పేదలకు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ సిపిఎం ముఖ్య...
దళితులకు మూడు ఎకరాల భూమిని పంచి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార డిమాండ్ చేశారు. శుక్రవారం బిచ్కుంద తహసీల్దార్ వెంకట్రావుకు భాజపా నాయకులతో...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరులో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధుల ధనదాహం ముందు నిరుపేదలు ఓడిపోయారు. కాసులకు కక్కుర్తి పడిన కొంతమంది రాజకీయ నాయకుల కుతంత్రంతో...