కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కరోన లాక్ డౌన్ ను విఘాతం కల్గిస్తు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ...
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి, చింతకుంట గ్రామాల సరిహద్దుల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మంది మందు బాబులను సోమవారం నాడు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు. పట్టుబడిన వారి వివరాలు...
ఈ పోలీసులకు ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ బహిరంగ ప్రదేశాల్లో మందు కొట్టే వారికి ఇది శాపంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో మందు కొట్టే వారిపై ఇటీవల పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న...