ఏపీలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కోలుకోలేని...