కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రెండో వేవ్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని...
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే దుబ్బాకలో కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా చేస్తున్న జ్వర సర్వే నేడు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో...