మత్స్యకారులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం
కామారెడ్డి బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ చేప పిల్లలను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే చెరువుల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను అభివృద్ధి...