29.7 C
Hyderabad
May 4, 2024 05: 08 AM

Tag : Fishermen

Slider నిజామాబాద్

మత్స్యకారులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం

Satyam NEWS
కామారెడ్డి బిచ్కుంద మండల కేంద్రంలోని కమ్మరి చెరువులో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ చేప పిల్లలను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే చెరువుల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను అభివృద్ధి...
Slider నల్గొండ

12 టన్నుల చేపలు మృతి తో రూ.25లక్షల నష్టం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టడంతో 12 టన్నుల చేపలు చనిపోయాయి. కొందరు కావాలనే ఉద్దేశ్యపూర్వకంగానే చేపలకు మందు పెట్టి చంపారని మత్స్యకారుల సంఘానికి చెందిన ఇండ్ల సురేష్,మాజీ...
Slider ఆదిలాబాద్

గంగపుత్రుల సమస్యలను పరిష్కరించాలని రాస్తారోకో

Satyam NEWS
ఆసిఫాబాద్ జిల్లా  పెంచికల్పేట్ మండలంలోని చెడు వాయి గ్రామ మత్స్యకారులు  శనివారం రోజు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. తక్షణమే చెడు వాయి మత్స పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేసి, తమకు...
Slider శ్రీకాకుళం

ముంబయి ద్వీవుల్లో చిక్కకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా లోని వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లు పేట గ్రామానికి చెందిన మత్స్య కారులు మహారాష్ట్ర లోని ముంబాయి దరి, మాధవ వంజెర, కోలివాడ దీవి లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మొత్తం...
Slider శ్రీకాకుళం

కొమర శంకర నారాయణ ను స్మరించుకున్న శ్రీకాకుళం

Satyam NEWS
ప్రముఖ సంఘ సేవకుడు, శ్రీకాకుళం జిల్లా మత్స్యకార జీవితాలలో వెలుగు నింపిన మహానుభావుడు కొమర శంకర నారాయణ జయంతిని ఎచ్చెర్ల మండలం, డి.మత్స్యలేశం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నేడే ఆయన వర్ధంతి కావడం గమనార్హం....
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాకు చేరబోతున్న మత్స్యకారులు

Satyam NEWS
సంవత్సరంన్నర క్రితం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు సముద్రంలో  చేపల వేటకు వెళ్లి దారి తప్పి పాకిస్తాన్ దేశం తీర రక్షణ దళాలకు పట్టుబడ్డారు. అప్పటి నుంచి అక్కడ జైల్లో మగ్గుతున్నారు. ఆంధ్రప్రదేశ్...