42.2 C
Hyderabad
May 3, 2024 17: 31 PM
Slider శ్రీకాకుళం

ముంబయి ద్వీవుల్లో చిక్కకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు

fishermen

శ్రీకాకుళం జిల్లా లోని వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లు పేట గ్రామానికి చెందిన మత్స్య కారులు మహారాష్ట్ర లోని ముంబాయి దరి, మాధవ వంజెర, కోలివాడ దీవి లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మొత్తం 70 మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు.

వారికి తినేందుకు తిండి కూడా దొరకడం లేదని న్యాయవాది, డి.మత్స్య లేశం సాగర మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు చింతపల్లి సూర్యనారాయణ తెలిపారు. కొండా వెంకయ్య, వంకా హేమ రావు తో పాటు 70 మంది మత్స్యకారులు అక్కడ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన తెలిపారు. అక్కడి ప్రభుత్వం రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదని, వంటకి కావల్సిన వస్తువులు కొనేందుకు డబ్బులు కూడా లేవని వారు తెలిపినట్లు చింతపల్లి సూర్యనారాయణ అన్నారు.ఆ విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.

Related posts

సమాచార హక్కు చట్టం కన్వీనర్ గా చపర్తిరాజు

Satyam NEWS

వైఎస్సార్సీపీ నేత పలాస పులి రాజుకు తీవ్ర అవమానం…!

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో నాగ శౌర్య

Satyam NEWS

Leave a Comment