ఫుట్ బాల్ మ్యాచ్ తొక్కిసలాటలో 174 మంది మృతి
ఇండోనేషియాలో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 174 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI...