భారత్కు చేరుకున్న జీ20 దేశాల విదేశాంగ మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. నేడు జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి కలిసి వచ్చే స్ఫూర్తిని...
గ్రూప్ 20గా పేరున్న ఇందులో మనం కూడా సభ్యులుగా ఉన్నాం. అంతర్జాతీయ వేదికలపై ఇందులోని సభ్య దేశాలకు పేరు, ప్రతిష్ఠ ఉన్నాయి. జీ -2 నుంచి జీ-20 వరకూ అనేక పేర్లతో గ్రూపులు ఉన్నాయి....