33.7 C
Hyderabad
April 29, 2024 02: 42 AM

Tag : Food Poisining

Slider పశ్చిమగోదావరి

పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి నవోదయ విద్యాలయం లో  ఫుడ్ పాయిజన్ జరిగి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యులు, పెదవేగి తహసీల్దార్ మరియు మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి...
Slider మహబూబ్ నగర్

అమరచింత ఎస్ఓను సస్పెండ్ చేయాలి

Satyam NEWS
వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిల ఫుడ్ పాయిజన్ కి కారణమైన ఎస్.ఓ స్వప్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్...
Slider నిజామాబాద్

ఫుడ్ పాయిజనింగ్ విద్యార్ధుల్ని పరామర్శించిన షబ్బీర్ అలీ

Satyam NEWS
మాచారెడ్డి మండలం భవానిపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థకు గురై కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేడు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం...
Slider నిజామాబాద్

కామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Satyam NEWS
సుమారు అరగంట పాటు ఉడికిస్తే తప్ప ఉడకని పప్పు ఒకటి.. మరొకటి కాస్త ఉడికినా ఉడకక పోయినా తినే పప్పు మరొకటి. ఈ రెండింటిని ఒకచోట వండటంతో అది తిన్న విద్యార్థులు అస్వస్థకు గురైన...
Slider ఆదిలాబాద్

మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని బలుగాలలో ఉన్న మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో ఫుడ్ ​పాయిజన్​ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అన్నంలో...
Slider విజయనగరం

విజయనగరం జేఎన్టీయూ లేడీస్ మెస్ లో ఫుడ్ పాయిజన్ కలకలం

Satyam NEWS
ప్రతిష్టాత్మక మైన గురజాడ జేఎన్టీయూ లో ఫుడ్ పాయిజన్ అంశం కలకలం రేగింది. జేఎన్టీయూ లో లేడీ స్ మెస్ లో  ఆహారం తిని దాదాపు పన్నెండు మంది విద్యార్ధినీలు హాస్పిటల్ పాలయ్యారన్న వార్త...
Slider మహబూబ్ నగర్

ఫుడ్ పాయిజనింగ్ పై ఉన్నతస్థాయి విచారణ షురూ

Satyam NEWS
పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురికావడంపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభం అయింది. గురువారం మధ్యాహ్నం భోజనం  చేసిన అనంతరం అస్వస్థతకు గురై...
Slider ఆదిలాబాద్

ట్రాజెడీ: గ్రామం మొత్తానికి ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో దారుణం జరిగింది. నిన్న జరిగిన సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ అయి రెండు వందల మందికి పైగా గ్రామస్థులు అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి...