స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ రాష్ట్రం) ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్...
కామారెడ్డి పట్టణంలోని ఆర్కే డిగ్రీ అండ్ పిజి కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థి మౌనికను గవర్నర్ తమిళసై ప్రశంసించారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా డిసెంబర్ 25 న పార్లమెంట్ సెంట్రల్ హాలులో అద్భుతంగా...
టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై గౌరవప్రదంగా కలిసి...
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేంద్ర రిజర్వు పోలీస్ దళం (సి.ఆర్.పి.ఎఫ్ )చేపట్టిన సైకిల్ ర్యాలీని ఈ రోజు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ జెండా ఊపి హైదరాబాద్ పీపుల్స్...
రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహణ, సభలు, సమావేశాలలో పాల్గొని ప్రజలతో మమేకం కావడం, ప్రైవేటు యూనివర్సిటీల కు మద్దతుగా మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రశంసించడం వంటి అంశాలు గవర్నర్...
భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని సాధించడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు పంట, ఎగుమతి కేంద్రీకృత వ్యవసాయ వ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించాయని...