కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ప్రారంభమైన ద్విమండల అకండ హనుమాన్ చాలీసా పారాయణం 7 వరోజు భక్త జనం సందోహం మధ్య అంగరంగవైభవంగా కొనసాగింది. ఆలయ స్దాన చార్యులు జితేంద్రస్వామి స్వామి...
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్విమండల( 80 రోజులు) హనుమాన్ చాలీసా పారాయణం అంకురార్పణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని కొండగట్టు అంజన్న సేవాసమితి...