స్థలం రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి గన్ పాయింట్ లో భారీ దోపిడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది....
బెంగళూరుకు చెందిన శ్రీధర్(47) వృత్తిరీత్యా అకౌంటెంట్. అయితే, వీరి ఇంటికి కాపలాగా సెక్యూరిటీ గార్డును కృష్ణ ను నియమించుకున్నారు. ఇంట్లో పనిమినిషిగా అతని భార్య జానకికి పెట్టుకున్నారు. వీరిద్దరూ ఉండేందుకు ఇంట్లోనే ఓ గదిని...