భారత్ లో ఎక్కువగా ఉన్న హైబ్రీడ్ రోగ నిరోధక శక్తి
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే రాబోయే రోజుల్లో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కానీ, విదేశీ విమానాలను నిలిపివేయాల్సిన అవసరం కానీ ఉండదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు....