మంగళగిరిలో ఎయిమ్స్ను జాతికి అంకితం చేసిన ప్రధాని
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో...