టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందజేస్తుందని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. ఆయన నేడు జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్...