పింక్ డైమండ్… పరువు నష్టం.. వెంకన్నకు రూ.2 కోట్లు పెనాల్టీ నా??
ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగే తప్పులను శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తే అత్యుత్సాహంతో తప్పుడు కేసులు పెట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పింక్ డైమండ్ విషయం పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఎవరి...