ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా పరీక్షలు చేయాలి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై రేపు జరిగే నిరసన ధర్నాలలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని హుజూర్ నగర్ లోని పరిసర ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు...