ప్రతీ ఏటా ఆషాఢ మాసం శుద్ధ ద్వితీయ (విదియ) నాడు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం ఎన్నో వేలనాటి నుంచీ వస్తున్న సనాతన ఆచారం. సరిగ్గా జూన్ 20 వ తేదీన జగన్నాథ...
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర కు రంగం సిద్ధం అయింది. ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున ఈ యాత్రను ప్రారంభిస్తారు. గత మూడు సంవత్సరాలుగా కరోనా...