29.7 C
Hyderabad
May 1, 2024 05: 27 AM
Slider విజయనగరం

పూరీ లో మాదిరిగా విజయనగరంలో జగన్నాధుని రథయాత్ర…!

#Ratha Yatra

ప్రతీ ఏటా ఆషాఢ మాసం శుద్ధ ద్వితీయ (విదియ) నాడు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం ఎన్నో వేలనాటి నుంచీ వస్తున్న సనాతన ఆచారం. సరిగ్గా జూన్ 20 వ తేదీన జగన్నాథ రథయాత్ర రావడంతో ఆ జగన్నాధుడు జన్మించిన ఒడిశా రాష్ట్రం పూరీలో అంగరంగ వైభవంగా పూరీ జగన్నాధుని రథయాత్ర ప్రారంభం కాగా…విజయనగరం లో కూడా ఆ జగన్నాధుడు కొలువైనాడు.

నగరంలో దాసన్నపేట వద్ద అలాగే దొమల(తోమాల)మందిరం వద్ద జగన్నాథు రథయాత్ర పై భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ మేరకు ఆలయ ధర్మ కర్తలు.. నిర్వాహకులు దగ్గరుండి… నగరంలో ని మంగళవీధి సమీపంలో కన్యకాపరమేశ్వరి టెంపుల్ వద్ద భక్తుల సందర్శనార్ధం…జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలతో రధం తీసుకు రావడంతో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.

Related posts

విస్తృతంగా రాజంపేట లో బత్యాల ప్రజా చైతన్య యాత్ర

Satyam NEWS

గిరిజనుల నుంచి నిత్యావసరాలు దోచేస్తున్న మావోలు

Satyam NEWS

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Bhavani

Leave a Comment