గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలతో పాటు ఇండ్లు పూర్తి స్థాయిలో వరద ఉధృతికి గురైనాయని, రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేసి పేద ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ...
ములుగు జిల్లా మేడారం జంపన్న వాగు నీటిలో మునిగి యువకుడు గల్లంతు అయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర జంపన్న వాగు నీటిలో రాజశేఖర్ ( 26 ) అనే...