జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారికి ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇన్ని గంటల పాటు ఇంట్లో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నవారు నాలుగు చెంచాల ఆముదం తాగాలని...
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన రీతిలో జనతా కర్ఫ్యూను 24 గంటలు పాటించి విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు....
దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కొల్లాపూర్ ప్రజలు నడుం బిగించారు. ఆదివారం దేశమంతటా పాటిస్తున్న జనతా కర్ఫ్యూలో కొల్లాపూర్ ప్రజలు భాగ్య స్వాములయ్యారు. అటు షాపు...
ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అందరూ జనతా కర్ఫ్యూ ను పాటించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. మేం మీ సంక్షేమాన్ని కోరుతున్నాం. అందుకే చెబుతున్నాం జనగా కర్ఫ్యూ ను పాటించండి...