పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.21వ తేదీన జరిగే జాబ్ మేళాకు 15 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు రానున్న నేపథ్యంలో...
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే జాబ్మేళాకు నిరుద్యోగులనుండి మంచి స్పందన లభిస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీసు స్టేషన్ ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా...