ఆయేషా మీరా హంతకులు ఎవరో వైసిపి ఎమ్మెల్యే రోజాకు తెలుసునని ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగమ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు...
అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు సీబీఐ అధికారులు గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. స్థానిక అధికారులను సంప్రదించి చెంచుపేటలోని శ్మశానవాటిక వద్దకు చేరుకున్నారు. అయేషా తల్లిదండ్రులతో పాటు మతపెద్దల అనుమతి కూడా...