బీజేపీ, బీఆర్ఎస్ లను తిరస్కరించాలి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కామారెడ్డి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ను ఆదరించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బిసి డిక్లరేషన్ సభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాదులో జరిగిన బిసి ఆత్మగౌరవ...