వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 29 & 30వ డివిజన్ లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లోకి...
ఖమ్మం నగరాభివృద్ది లో భాగంగా నగరం విస్తరించిన తరుణంలో ప్రజా రవాణా ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే నగరంలో నాయబజార్ వద్ద మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి వంతెన కు ప్రత్యామ్నాయంగా రవాణా శాఖ...