మతోన్మాద బిజెపితో పెను ప్రమాదం పొంచి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశంలో మతం, కులం పేర విభజన తీసుకుని రావడమే గాక దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టే...
మునుగొడు ఫలితంతో బిజెపికి తెలంగాణలో స్థానంలేదని స్పష్టమైందిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య...
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల పరిధిలోనే నెలకొండపల్లి, గార్ల,...