భూముల అమ్మకం ద్వారా 503 కోట్లు
వివిధ జిల్లాల్లో భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.503 కోట్ల ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్పల్లి, తొర్రూరుతో పాటు నల్గొండ, మహబూబ్గర్, గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ప్లాట్లకు...