లోవోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామీణులు
కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలంలోని భురేపల్లి గ్రామంలో అదనంగా రెండు ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ప్రతినిధులు AE...