మహా సిమెంట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మహా సిమెంట్ లారీ కార్యాలయంలో గురువారం క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో అనుమానిత క్షయ వ్యాధి గ్రస్థులైన 18 మందికి పరీక్షలు...